బేగంపేట ప్రజలు ఎమ్మెల్యే దన్నం నాగేంద్రపై ఫిర్యాదు చేశారు అతడు అక్కడ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారు అని, ప్రకాష్ నగర్ నుంచి ఫ్లెక్సీలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీగా ప్రజాభవన్ చేరుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆ భూమిని కొనుగోలు చేశారని, ఇప్పుడు తమను ఆ భూమి నుంచి గెంటేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ అన్నారు.
తమ భూమిలో కట్టుకున్న ఇళ్లను కూలగొట్టిస్తామని బెదిరిస్తున్నారంటూ బాధితులు కొందరు కన్నీటిపర్యంతమయ్యారు. ఎమ్మెల్యే దానం, ఆయన అనుచరుల ఆగడాల నుంచి కాపాడాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కాగా, మంగళవారం ప్రజావాణి సందర్భంగా బేగంపేట్ లోని ప్రజాభవన్ కు జనం పోటెత్తారు. సిటీ నలుమూలల నుంచి, జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకుందామని వచ్చారు.