Tag: TTD

తిరుపతి బయల్దేరిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్…

తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఘటనా స్థలాన్ని సీఎం…

సిఫార్సు లేఖలకు ఆమోదం తెలపడం కొత్త ఏడాది కానుక అన్న మంత్రి…

శ్రీవారి దర్శనంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించినందుకు ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు సాయంత్రం…

తిరుమలలో జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు…

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో 2025 జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ దర్శనం కల్పించనున్నారు. 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల…

జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు…

రేపటి నుంచి జనవరి 14 వరకు జరిగే సుప్రభాత సేవను టీటీడీ రద్దు చేసింది. తిరుమల శ్రీవారి మాసోత్సవాలలో ధనుర్మాసం అత్యంత ముఖ్యమైన మాసం. ఈ ఉదయం…

అక్టోబ‌రు 31వ తేదిన తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు…

అక్టోబ‌రు 31వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.…

స్వామివారి మెట్టు మార్గాన్ని తిరిగి తెరిచిన టీటీడీ..

తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం శుభ‌వార్త చెప్పింది. వాతావ‌ర‌ణ శాఖ వారు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించిన‌ నేప‌థ్యంలో స్వామివారి మెట్టు…

తిరుమల శ్రీవారి చక్రస్నానానికి ఘనంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ..

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకోవడంతో, రేపు స్వామివారికి జరగనున్న చక్రస్నానం ఘట్టం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ మేరకు , తిరుమల తిరుపతి…

హనుమంత వాహన సేవలో శ్రీవారి అభయం..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారు రాముడి అవతారంలో హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు..…

తిరుమలలో వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించిన,సీఎం చంద్రబాబు..

తిరుమలలో రూ.13.40 కోట్లతో నిర్మించిన వకుళామాత వంటశాలను సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించారు. భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. 1.25 లక్షల మందికి అన్నప్రసాదాన్ని ఈ…

తిరుమల లడ్డూ క‌ల్తీ వివాదంపై – స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశం..

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం వివాదం ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచార‌ణలో భాగంగా కీల‌క నిర్ణ‌యం…