Tag: Rishikonda Palace

రుషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు….

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా విశాఖ రుషికొండ ప్యాలెస్ సముదాయంలో పర్యటించారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ నిర్మించిన భవనాలను చంద్రబాబు నాయుడు నేడు పరిశీలించారు.…