20 మంది బీజేపీ నేతలు వివిధ ప్రాంతాల్లో బస…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన బీజేపీ నేతలు మూసీ పరీహవాక ప్రాంతాల్లోని బస్తీలలో బస చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు…
Latest Telugu News
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన బీజేపీ నేతలు మూసీ పరీహవాక ప్రాంతాల్లోని బస్తీలలో బస చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మళ్లీ మహారాష్ట్ర వెళ్లనున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈరోజు…
స్వాతంత్ర్య సమరయోధుడు స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ జయంతి (నవంబర్ 14) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకుని జాతీయ బాలల…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. ఆయన కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలవనున్నారు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు మహారాష్ట్రకు వెళ్ళనున్నారు. ముంబైలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశం కోసం ఆయన మహారాష్ట్ర వెళ్లనున్నారు ఉ. 8…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ యాత్రను ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామం నుంచి ఆయన ఈ యాత్రను ప్రారంభించారు.…
కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి తాము, కార్యకర్తలం ఎంతో కష్టపడితే ఇప్పుడు నోటికాడి పళ్లెం లాక్కున్నట్లుగా తమ పరిస్థితి మారిందని సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి…
ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే నేడు మరోమారు నోటిఫికేషన్ జారీ చేయనుంది. జనవరిలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, ఈ పరీక్షలు…
కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మరవాయికి చెందిన గుస్సాడీ నృత్యకారుడు, పద్మశ్రీ కనకరాజు అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు ఆదివాసీల సంప్రదాయం ప్రకారం…
సీఎంఆర్ఎఫ్ సహాయనిధి కి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. కోటి విరాళం అందించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్…