Tag: Chandra babu naidu

సోషల్ మీడియాలో స్పందించిన సీఎం చంద్రబాబు…

2024-25 సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటు పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండవ స్థానంలో నిలిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే రాష్ట్రం అభివృద్ధి పరంగా…

రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ సీఎం చంద్రబాబు…

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని కలవనున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. రాజధాని…

శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు…

మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 26న శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తాజాగా శ్రీశైలం మల్లన్న బ్రహోత్సవానికి రావాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆలయ కమిటీ ఆహ్వానించింది.…

నేడు హైదరాబాద్కు సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ కు రానున్నారు. జూబ్లీహిల్స్ లో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి…

సిఫార్సు లేఖలకు ఆమోదం తెలపడం కొత్త ఏడాది కానుక అన్న మంత్రి…

శ్రీవారి దర్శనంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించినందుకు ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు సాయంత్రం…

నేడు బెజవాడలో సీఎం చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయవాడలో పర్యటించనున్నారు. ఆయన విజన్ 2047 డాక్యుమెంట్‌ను విడుదల చేయనున్న సందర్భంగా, నగరంలో ట్రాఫిక్ నియంత్రణలు అమలు…

రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం…

ఏపీ కేబినెట్ సమావేశం రేపు జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మీటింగ్ హాలులో రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం…

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్…

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్…

నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటవరకు అసెంబ్లీ హాజరై అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేక…

పున్నమి ఘాట్-శ్రీశైలం మధ్య సీప్లేన్ సర్వీసును ప్రారంభించనున్న చంద్రబాబు..

భవిష్యత్తులో ఇక ఏ ఇజమూ ఉండదని, టూరిజం ఒక్కటే ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్- శ్రీశైలం మధ్య సీప్లేన్ సర్వీసును చంద్రబాబు…