Latest Telugu News: ఏపీకి ముందుగానే నైరుతి రుతుపవనాలు..
News5am, Latest Telugu Weather News (21-05-2025): రైతులకు శుభవార్త. ఈసారి నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ను సాధారణ కాలానికి ముందు చేరుకోనున్నాయని సమాచారం. కేరళ తీరాన్ని కూడా…
Latest Telugu News
News5am, Latest Telugu Weather News (21-05-2025): రైతులకు శుభవార్త. ఈసారి నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ను సాధారణ కాలానికి ముందు చేరుకోనున్నాయని సమాచారం. కేరళ తీరాన్ని కూడా…
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే హైదరాబాద్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డి భేటీ…
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల పంట ముంపునకు గురైంది.…
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడను చిగురుటాకులా వణికించిన బుడమేరుకు మళ్లీ వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. నిన్న బుడమేరులో వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. కానీ, ఈరోజు వరద…
గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహించాయి.…
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు విషాదాన్ని మిగిల్చాయి.…
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్లోని ‘ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్’లో బుధవారం మధ్యాహ్నం 2:15…
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి,…
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి…
ఆంధ్రప్రదేశ్ రాష్టం కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయపల్లె రిజర్వాయర్ లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వీరు చేపల వేట కోసం అని ఇంట్లో చెప్పి వెళ్లిన…