Tag: Andhra Pradesh

Breaking News Telugu: ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు…

News5am, Breaking News Telugu News (06/05/2025): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురి చేశాయి. పొదిలి, దర్శి, కురిచేడు,…

Latest Telugu News : అమరావతి సభకు పోటెత్తిన జనాలు…

News5am, Latest Telugu News ( 02/05/2025) : ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధానిగా పునఃప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు.…

Latest Telugu News : నేడు అమ‌రావ‌తి పున‌ర్నిర్మాణ ప‌నులు ప్రారంభం

News5am, Latest News Now ( 02/05/2025) : ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి పునర్నిర్మాణ ప‌నులు లాంఛ‌నంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహం నెలకొంది. రాష్ట్ర ప్రజల…

Latest Telugu News : రేపు ఏపీకి ప్రధాని మోదీ… అమరావతి పనుల పునఃప్రారంభం..

News5am Latest news Now ( 01/05/2025) : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి అమరావతి పర్యటనకు వాతావరణం ప్రధాన అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో…

రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ఖ‌జానాలో రూ. 1121.20 కోట్ల నిధులు జ‌మ‌…

ఏపీలోని కూటమి ప్రభుత్వం కోసం కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 15వ ఆర్థిక సంఘం నిధులగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.1121.20 కోట్లు విడుదల…

సోషల్ మీడియాలో స్పందించిన సీఎం చంద్రబాబు…

2024-25 సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటు పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండవ స్థానంలో నిలిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే రాష్ట్రం అభివృద్ధి పరంగా…

త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి భేటీ….

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలో సమావేశం కానున్నారని తెలుస్తోంది. విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై…

ఏపీకి పెరిగిన సెంట్రల్ జీఎస్టీ ఆదాయం…

గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర జీఎస్టీ నుండి ఆంధ్రప్రదేశ్ కు ఆదాయం పెరిగింది. ఈ విషయాన్ని గుంటూరు సెంట్రల్ జీఎస్టీ ఆడిట్ కమిషనరేట్ కమిషనర్ పి. ఆనంద్…

సచివాలయం వెనుక వెలకపూడి రెవెన్యూ పరిధిలో చంద్రబాబు ఇల్లు…

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సొంత ఇంటికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ ఉదయం 8.51 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల…

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు…

తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏపీలో ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 105 చోట్ల 40…