హుస్సేన్ సాగర్లో అగ్ని ప్రమాదం..
నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో ఆదివారం రాత్రి అపశ్రుతి చోటు చేసుకున్నా విషయం తెలిసిందే.…
Latest Telugu News
నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భరతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో ఆదివారం రాత్రి అపశ్రుతి చోటు చేసుకున్నా విషయం తెలిసిందే.…
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళ్తే, మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా…
ముంబైలోని లోయర్ పరేల్లోని కమలా మిల్ కాంపౌండ్లోని ఏడు అంతస్తుల టైమ్స్ టవర్ వాణిజ్య సముదాయంలో శుక్రవారం (సెప్టెంబర్ 6, 2024) ఉదయం 6.30 గంటలకు అగ్ని…
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. వివరాల్లోకి వెళ్తే, రాజానగరం దివాన్ చేరువు జాతీయ రహదారి…
నిన్న సాయంత్రం హబ్సిగూడలో లారీ ప్రమాదానికి గురి అయిన బాలిక కామేశ్వరి సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి…
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరులో ఈ విషాద…
ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెంలో కేరళ ఎక్స్ప్రెస్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కేరళ ఎక్స్ప్రెస్ తిరువనంత పురం నుంచి ఢిల్లీకి వెళ్తుండగా పాపటపల్లి రైల్వేస్టేషన్కు చేరుకుంది. ఈ…
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. బాగేశ్వరం వెళ్తున్న భక్తుల ఆటో వెనుక నుంచి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది అక్కడికక్కడే మృతి…
చెన్నై లో ఇంజనీరింగ్ చదువుతున్న, ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు శనివారం రాత్రి తమ కారులో తిరువళ్లూరు వెళ్లారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఏడుగురు స్నేహితులు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో…
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో ఆ వ్యక్తి కారు అద్దంలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి…