ఆదిలాబాద్: ఇచ్చోడ పట్టణంలో మంగళవారం పట్టపగలు 32 ఏళ్ల వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించి గొడ్డలితో నరికి చంపిన ఘటన కలకలం రేపింది.

బాధితుడిని పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో నివాసం ఉండే ఈశ్వర్‌గా గుర్తించారు. దుండగులు సిరిచెల్మ చౌరస్తా నుంచి ఈశ్వర్‌ను వెంబడించి ఇచ్చోడలోని ప్రభుత్వాసుపత్రిలో ప్రజలందరి దృష్టిలో ఉంచుకుని గొడ్డలితో హత్య చేసినట్లు సమాచారం.

ఆస్తి తగాదాలే హత్యకు కారణమని విశ్వసనీయవర్గాల సమాచారం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *