హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం…
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ఉల్ హాసన్ 63 ఓట్లు…
Latest Telugu News
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ఉల్ హాసన్ 63 ఓట్లు…
ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించారు. స్పౌజ్ కేటగిరీ కింద 89,788 మందిని అర్హులుగా…
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఆయన సన్నిహితులు కాంగ్రెస్ గూటికి వెళ్లారు.…
మాజీ మంత్రి విడదల రజిని మరిది అరెస్టు అయ్యారు. ఏపీ పోలీసులు గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విడదల గోపీనాథ్ను అరెస్టు చేసి గచ్చిబౌలి…
ఉగ్ర దాడుల్లో జమ్ము కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. పలు…
నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, మాది రైతు ప్రభుత్వం. అందుకే నిజామాబాద్లో రైతు పండుగ నిర్వహిస్తున్నామని…
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భద్రాద్రి ఆలయానికి చేరుకున్న కవితకు…
ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ‘జనవాణి’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ జనవాణికి వివిధ సమస్యలతో వచ్చిన…
జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ఒసాకా ఎక్స్పో’లో తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకమైన పెవిలియన్ను ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుండి ఒసాకాకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని…
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రమాదం తప్పింది. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా భూ భారతి చట్టం-2025పై అవగాహన సదస్సు కోసం మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు…