Author: Shiva Swetha

Latest Breaking News: మ‌లేషియా మాస్ట‌ర్స్ ఫైన‌ల్లోకి శ్రీకాంత్‌..

News5am, Latest Breaking News Online(24-05-2025): ఇండియ‌న్ స్టార్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ కిదాంబి శ్రీకాంత్‌, మ‌లేషియా మాస్ట‌ర్స్ సూప‌ర్ 500 టోర్నీ ఫైన‌ల్లోకి ప్ర‌వేశించాడు. బీడ‌బ్ల్యూఎఫ్ ఈవెంట్‌లో…

Breaking News Telugu: ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు..

News5am,Breaking News Telugu Latest(24-05-2025): నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అనుకూల పరిస్థితుల కారణంగా ఈసారి కేరళలోకి ఎనిమిది రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వాతావరణ…

Latest Breaking Telugu News: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు..

News5am, Latest Breaking Telugu (24-05-2025): తెలంగాణలో మొదటి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. కూకట్‌పల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేసే వైద్యుడికి జలుబు, దగ్గు, జ్వర…

Latest News Telugu: సరస్వతీ పుష్కరాలు ఇంకా 4 రోజులే…

News5am, Breaking Online Telugu News (24-05-2025): తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి…

Latest Breaking News: భారత టెస్ట్ జట్టు కొత్త కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ నియమితులయ్యారు

News5am, Latest News Updates in Telugu (24-05-2025): భారత టెస్ట్ జట్టుకు శుభ్‌మన్ గిల్‌ను కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు BCCI శనివారం ప్రకటించింది. జూన్‌లో…

Breaking Latest News: నటుడు ముకుల్ దేవ్ 54 ఏళ్ళ వయసులో మరణించారు

News5am,Breaking News Telugu Online(24-05-2025): టాలీవుడ్‌లో విషాదం జరిగింది. ప్రముఖ విలన్ ముకుల్ దేవ్ మరణించారు. అనారోగ్యం కారణంగా మే 23న రాత్రి ఆయన కన్నుమూశారు. 54…

Breaking Telugu News: పాక్‌ తీరును ఎండగట్టిన భారత్..

News5am, Telugu News Updates (24-05-2025): ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ ఘాటుగా స్పందించింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడుల్లో గత నాలుగు దశాబ్దాల్లో 20,000 మందికి…

Latest Breaking News: కాంగ్రెస్​ నేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్..

News5am, Latest Breaking News (24-05-2025): కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అందాల పోటీలపై ఎంతో శ్రద్ధ చూపుతున్న…

Breaking Telugu Latest News: ఖలేజా రీ-రిలీజ్‌కు ఊహించని బుకింగ్స్..

News5am, Breaking Telugu Latest Headlines (24-05-2025): మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లో ‘ఖలేజా’ ఒక ప్రత్యేకమైన చిత్రం. యాక్షన్, కామెడీ,…