Month: January 2025

ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్..

హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్ములా ఈ రేస్‌ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌…

వెంకీ మామ కెరీర్లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్..

సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది. విక్టరీ వెంక‌టేష్ కెరీర్‌లో ఫ‌స్ట్ డే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా రికార్డు నమోదు చేసింది. సంక్రాంతి…

నాచారం పీఎస్ పరిధిలో అగ్నిప్రమాదం..

నాచారం పీఎస్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. సురానా వైర్స్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుంది. దీంతో మంటలు…

అన్నపూర్ణ స్టూడియోస్ కి 50 ఏళ్లు…

హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి నాడు ఈ స్టూడియోస్ ప్రారంభమయింది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున సోషల్…

సంక్రాంతి పండుగ విశిష్టత….

హిందూమతంలో మకర సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సూర్యుడు దక్షిణాయినం నుంచి ఉత్తరాయణం లోకి ప్రవేశించటమే సంక్రాంతి. ఈ సంక్రాంతి శరత్ ఋతువులో పంట కోసి ఇంటికి…

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రి నిర్మించాలి..

కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా గోషామహల్ లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి…

ప్ర‌తి ఆదివారం చిక్క‌డ‌ప‌ల్లి పీఎస్‌కు హాజ‌రు కావాల‌నే ష‌ర‌తు నుంచి బ‌న్నీకి మిన‌హాయింపు…

గతేడాది డిసెంబర్ 4న ‘పుష్ప-2: ది రూల్’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌కు మరో ఊరట లభించింది. ప్రతి ఆదివారం…

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు..

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పూణే కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది.…

బెనిఫిట్ షోలు, ప్రత్యేక షోలకు అనుమతులు ఇవ్వొద్దని సూచన…

రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఈ చిత్రానికి టికెట్ ధరల…

నేడు జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్‌ వీడియో కాన్ఫరెన్స్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై విస్తృత…