Month: January 2025

అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు…

సినీ నటుడు అల్లు అర్జున్‌కు రాంగోపాల్ పేట పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ను చూసేందుకు కిమ్స్‌…

హనుమకొండ హయగ్రీవ గ్రౌండ్ లో 50 ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవం

హనుమకొండ జిల్లా హయగ్రీవ మైదానంలో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ…

ఎలక్టోరల్ బాండ్లపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహించిన గ్రీన్ కో సంస్థ బీఆర్ఎస్ పార్టీకి కోట్లాది రూపాయలు రాబట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల బాండ్ల ద్వారా…

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ నెల 13న ప్రారంభంకానున్న మహా కుంభమేళా..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ నెల 13న ప్రారంభం కానున్న మహా కుంభమేళాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు…

ఏసీబీ కార్యాలయంలోకి కేటీఆర్ లీగల్ టీమ్ ను అనుమతించని పోలీసులు..

ఫార్ములా కార్ రేస్ కేసులో విచారణ నిమిత్తం కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వచ్చిన సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. విచారణ జరగకుండానే ఏసీబీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.…

భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన చైనా కొత్త వైరస్..

చైనాను అతలాకుతలం చేస్తున్న HMPV వైరస్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో తొలి కేసు నమోదు అయింది. 8 నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ…

నగరంలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ అరాంఘర్ – జూపార్క్ పైవంతెన …

హైదరాబాద్ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరంలో రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. రూ.800 కోట్లతో నిర్మించిన ఆరాంఘర్ నుంచి…

హిందీ బాక్సాఫీస్‌ వద్ద రూ.806 కోట్ల వసూళ్లు..

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్‌ల ‘పుష్ప-2’ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్…

పసిడి ప్రియులకు శుభవార్త..

భారతీయులకు బంగారం అంటే ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలు వంటి ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి…

కాకినాడ పోర్టు వ్య‌వ‌హారంలో వైసీపీ సీనియ‌ర్ నేత‌కు ఈడీ నోటీసులు …

కాకినాడ పోర్టు కేసులో వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసిన…