పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు..
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పూణే కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది.…
Latest Telugu News
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పూణే కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది.…
రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఈ చిత్రానికి టికెట్ ధరల…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై విస్తృత…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ నెల 13 నుంచి 23 వరకు రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా, సింగపూర్, దావోస్…
తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఘటనా స్థలాన్ని సీఎం…
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు విచారణ నిమిత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేటీఆర్తో పాటు ఆయన…
హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఫోకస్ పెట్టారు. తుర్కయాంజల్ చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. చెరువు తూములు మూసేసి అలుగు…
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లలో మాజీ మంత్రి కేటీఆర్ అక్రమాలకు పాల్పడ్డారని…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది.…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన కుప్పం టీడీపీ కార్యాలయానికి వచ్చారు. జన నాయకుడు కేంద్రాన్ని ప్రారంభించారు.…