Month: November 2024

నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదన్న ఆర్ఎస్..

నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదని కొండా సురేఖపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ ఫైర్ అయ్యారు. ఆర్‌ఎస్‌ కుట్రచేసి విష ఆహారం తినిపిస్తున్నారన్న కొండా సురేఖ మాటలకు…

విలేజ్ డ్రామాగా రాబోతోన్న ప్రణయగోదారి

విలేజ్ డ్రామాగా రూపొందుతున్న ‘ప్రణయగోదారి’లో సదన్ హీరోగా నటిస్తుండగా, ప్రియాంక ప్రసాద్ కథానాయికగా నటిస్తోంది. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహించిన ‘ప్రణయ గోదారి’ని పిఎల్‌వి క్రియేషన్స్‌పై పరమళ్ల…

మోక్షజ్ఞ న్యూలుక్ ఫొటోను షేర్ చేసిన ప్రశాంత్ వర్మ…

దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సూపర్ హీరో కథతో నందమూరి బాలయ్య వారసుడిని పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీని సింబా ఈజ్…

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్…

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్…

నరేందర్‌పై నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లలో రెండు కొట్టేసిన హైకోర్టు..

లగచర్ల ఘటనలో అరెస్టయి చెర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లలో రెండింటిని…

తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది..

తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం 8 గంటల…

‘పుష్ప‌-2’ నుంచి ‘పీలింగ్స్’ సాంగ్ ప్రోమో రిలీజ్‌..

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “పుష్ప: ది రూల్” చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.…

రాజ్యసభ పదవిపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు..

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి తాజాగా జనసేన నేత నాగబాబు స్పష్టత ఇచ్చారు. తనకు ఎలాంటి రాజకీయ పదవులపై ఆసక్తి లేదని ఆయన…

ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి సీతక్క

ములుగు నియోజకవర్గంలో కొత్త మల్లంపల్లి మండలం ఏర్పాటు కానుంది. మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ…

తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో మార్పులు..

తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఇక నుంచి 100 మార్కుల పేపర్ ఉంటుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కులను రద్దు…