బెంగళూరులో తన నివాసంలో తుదిశ్వాస విడిచిన క‌స్తూరి రంగ‌న్‌…

ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. ఆయన బెంగళూరులో తన నివాసంలో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 1994 నుండి 2003…

పీజీఈసెట్​కు 7,706 అప్లికేషన్లు..

ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఇతర కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్​కు గురువారం నాటికి 7,706 దరఖాస్తులు వచ్చాయని పీజీఈసెట్​కు కన్వీనర్ అరుణకుమారి ఒక ప్రకటనలో…

తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు..

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో వేడిగాలులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈరోజు వేడిగాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ…

హైద‌రాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎంఐఎం విజ‌యం…

హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌ఉల్‌ హాసన్‌ 63 ఓట్లు…

ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లు..

ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించారు. స్పౌజ్ కేటగిరీ కింద 89,788 మందిని అర్హులుగా…

ఎర్రబెల్లికి ఎదురుదెబ్బ..కాంగ్రెస్‌లో చేరిన సన్నిహితుడు!

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఆయన సన్నిహితులు కాంగ్రెస్ గూటికి వెళ్లారు.…

బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్‌: మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసు…

హైదరాబాద్ మెట్రో రైలులో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై స్పందిస్తూ తెలంగాణ హైకోర్టు మెట్రో ఎండీకి నోటీసులు జారీ చేసింది. మెట్రోలో యాప్‌ల ప్రకటనలకు…

తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటింది. రాష్ట్రంలోని 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం, రెడ్…

జమ్మూ కాశ్మీర్‎లో భారీ ఎన్ కౌంటర్…

జమ్మూ కాశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ జ‌వాన్ మృతిచెందారు. ఉగ్రవాదులు అక్కడ ఉన్నారనే విశ్వసనీయ సమాచారం ఆధారంగా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేప‌ట్టాయి. ముష్కరులు…